BREAKING: లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్.. 17 నెలల తర్వాత బయటకు

-

Manish Sisodia granted bail by Supreme Court in Delhi excise policy case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు అయింది. ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది.

Manish Sisodia granted bail by Supreme Court in Delhi excise policy case

సిబిఐ & ఇడి విడివిడిగా విచారించిన రెండు కేసులలో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు అయింది. దీంతో 17 నెలల తర్వాత బయటకు రానున్నారు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా. కాగా, గతేడాది ఫిబ్రవరిలో అరెస్టు అయినప్పటి నుంచి సిసోడియా కటకటాల వెనకే ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version