Big Breaking : నాసిక్ ప్రైవేట్ బస్సులో మంటలు.. 11 మంది సజీవ దహనం

-

మహారాష్ట్రలోని నాసిక్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్‌ బస్సులో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. అయితే ఈ ఘోర ప్రమాదం లో 11 మంది సజీవ దహనం అయ్యారు.

అలాగే ఏకంగా 35 మందికి గాయాలు కూడా అయ్యాయి. దీంతో బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు .. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news