BREAKING : జీఎస్టీపై సుప్రీం సంచలన తీర్పు

-

BREAKING : జీఎస్టీపై సుప్రీం సంచలన తీర్పు ఇచ్చింది. పార్లమెంట్‌ రాష్ట్రాల అసెంబ్లీలు వేర్వేలు చట్టాలు చేసుకోవచ్చని తాజాగా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అవసరమనుకుంటే… ప్రత్యేక చట్టాలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు.

కేంద్ర, రాష్ట్రాలకు దీనిపై సమాన అధికారాలు ఉన్నాయని చెప్పింది. పన్నుల విషయంలో.. 246 ఏ ప్రకారం.. కేంద్రం మరియు రాష్ట్రం సమానం అని… ఒకరి ఆదేశాలను మరొకరిపై బలవంతంగా రుద్దవద్దని తెలిపింది సుప్రీం కోర్టు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు అవసరమని పేర్కొంది సుప్రీం కోర్టు. జీఎస్టీ కౌన్సిల్‌ సిఫార్సులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడాల్సిన పని లేదని తేల్చి చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news