పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ప్రకటన

-

 

 

పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ప్రకటన చేసింది పార్లమెంటు వ్యవహారాల శాఖ. ఇక ఈ షెడ్యూల్ ప్రకారం… డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 29 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది పార్లమెంటు శాఖ.

 

డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 29 వరకు ఎలాంటి సెలవులు లేకుండా పార్లమెంటు సమావేశాలు జరిగే ఛాన్స్ ఉంది. ఇక ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించనుంది. ముఖ్యంగా జిఎస్టి, రైతుల సమస్యలపై కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇక అటు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news