BREAKING : అగ్నిపథ్‌ వివాదంపై ప్రధాని మోడీ సంచలన ప్రకటన

-

BREAKING : అగ్నిపథ్‌ వివాదంపై ప్రధాని మోడీ సంచలన ప్రకటన చేశారు. అగ్నిపథ్‌ పథకం భవిష్యత్తులో దేశానికి ఉపయోగ పడుతుందని వెల్లడించారు ప్రధాని మోడీ. ఇవాళ బెంగళూరులోని యోగ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ… కొన్ని నిర్ణయాలు ఇప్పుడు మంచిగా అనిపించకపోవచ్చు అని.. కానీ.. భవిష్యత్తులో అవి దేశ నిర్మాణానికి ఉపయోగపడతాయని వెల్లడించారు. దీనిపై ప్రతి పక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news