Radhe shyam: రాధేశ్యామ్ నుంచి బిగ్ అప్డేట్..వాలంటైన్స్ గ్లింప్స్ రిలీజ్

-

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన తాజా సినిమా రాధే శ్యామ్. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం.. ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ను టాలీవుడ్‌ యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ రాధాకృష్ణ డెరెక్ట్‌ చేస్తున్నాడు.

ఈ సినిమా యూవీ క్రియేషన్స్‌ సమర్పణ లో తెరకెక్కతోంది.అయితే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది.రాధేశ్యామ్ నుంచి గ్లింప్స్‌ ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. మంచు కొండల్లో.. చాలా రొమాంటిక్‌ గా ప్రభాస్‌, పూజ హెగ్డే ఈ గ్లింప్స్‌ లో మనకు కనిపిస్తున్నారు… ప్రేమికుల రోజు నేపథ్యంలో.. ఈ సినిమా నుంచి ఈ అప్డేట్‌ ను వదిలింది చిత్ర బృందం.కాగా రాధేశ్యామ్‌ మూవీ మార్చి 11 వ తేదీన థియేటర్లలో రిలీజ్‌ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news