ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

-

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఎన్నికల కోడ్ ఈ రోజు 9- 2 – 2023 నుండి అమలు లోకి వచ్చింది. మూడు గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలు: 1. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు. 2. కడప, అనంతపురం, కర్నూలు.

ఇక పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలు.. 1. ప్రకాశం- నెల్లూరు – చిత్తూరు, 2. కడప- అనంతపురం- కర్నూలు, 3. శ్రీకాకుళం- విజయనగరం- విశాఖపట్నం. ఈ ఎన్నికలకి ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదల, మార్చి 13న పోలింగ్, మార్చి 16న కౌంటింగ్ జరిపి ఫలితాలను వెల్లడించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news