మరదితో శృంగారం.. కోరిక తీరకపోవడంతో..

-

నేటి సమాజంలో బంధాలకు విలువ లేకుండా పోయింది. తమ కామవాంఛ తీర్చుకోవడానికి ఎంత దారుణానికైనా పాల్పడుతున్నారు. అయితే.. మరిదితో వివాహేతర సంబంధం పెట్టుకుంది ఓ వదిన. అతను ఎక్కడ దూరమవుతాడోనని సొంత చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేసింది ఆమె. విషయం చెల్లెలికి తెలియడంతో అక్క మోసం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం: గుజరాత్ అహ్మదాబాద్ సబర్బన్ మణినగర్ కు చెందిన ఓ మహిళ తన సొంత మరిదితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొద్ది రోజుల తర్వాత అతడికి ఇంట్లో వాళ్లు పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఓ ప్లాన్ వేసింది.

అనంతపురం జిల్లాలో వివాహేతర సంబంధం కోసం హత్య – Man Killed for Extramarital  Affair in Anantapuram District– News18 Telugu

అతను ఎక్కడ దూరమవుతాడనని ఇరు కుటుంబాల వారిని ఒప్పించి అతనికి తన సొంత చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేసింది. పెళ్లి తర్వాత కూడా అతనితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. ఈ విషయం గమనించిన చెల్లెలు ఆగ్రహంతో అక్క భర్తకు చెప్పింది. అయినా కూడా అతను సైలెంట్ గా ఉండిపోయాడు. ఆ తర్వాత ఇంట్లో వాళ్లకు చెప్పింది. ఇంట్లో వాళ్లు కూడా విషయం బయటకు తెలిస్తే కుటుంబం పరువుపోతుంది సైలెంట్ గా ఉండు అని చెప్పారు. దీంతో ఆ మహిళ బాధపడుతూ అభయం హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెప్పిందని సమాచారం. అభయం హెల్ప్ లైన్ కౌన్సిలర్లు వచ్చి కుటుంబం మొత్తానికి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని తెలిసింది

Read more RELATED
Recommended to you

Latest news