IND vs NZ: భారత బౌలర్ల విజృంభన.. 15 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్

-

టీమిండియా తో రెండో వన్డేలోనూ న్యూజిలాండ్ జట్టు కష్టాల్లో పడింది. రాయపూర్ వేదికగా జరుగుతున్న రెండో భారత బౌలర్లు విజృంభించారు. పేస్ బౌలర్ల ధాటికి కివీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. వరుసగా పెవిలియను కి క్యూ కడుతున్నారు. 10.3 ఓవర్ల లోనే కీలకమైన 5 టాప్ ఆర్డర్ వికెట్లను బౌలర్లు పడగొట్టారు.

24 పరుగులకి 5 వికెట్లతో కివీస్ బ్యాటింగ్ చేస్తుంది. 15 పరుగుల వద్ద ఐదు వికెట్లను కోల్పోయింది న్యూజిలాండ్. పిచ్ పై ఉన్న పచ్చికను బాగా ఉపయోగించుకున్న బౌలర్లు అతి తక్కువ స్కోరుకే టాప్ ఆర్డర్ ని కుప్పకూల్చారు. షమీ 2 వికెట్లు, సిరాజ్, హార్దిక్, శార్దుల్ తలా ఓ వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news