IND VS AUS 1st T20 : రేపే ఆసీస్, ఇండియా మొదటి టీ20..జట్ల వివరాలు ఇవే

-

ఆసియా కప్‌ 2022 లో ఘోరంగా విఫలమైన టీమిండియా.. రేపటి నుంచి.. ఆసీస్‌ తో తలపడనుంది. రేపటి నుంచి ఈ రెండు జట్ల మధ్య టీ 20 సిరీస్‌ ప్రారంభం కానుంది.
మొహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ IS బింద్రా స్టేడియంలో, ఈ రెండు జట్ల మధ్య మొదటి టీ 20 మ్యాచ్‌ జరుగనుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, దినేష్ కార్తీక్ (వికెట్-కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్. అశ్విన్, యుజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా.

ఆస్ట్రేలియా జట్టు: సీన్ అబాట్, అష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ఆరోన్ ఫించ్ (సి), కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, ఆడమ్ జాంపా వేడ్.

Read more RELATED
Recommended to you

Latest news