ఇవాళే టీమిండియా, ఐర్లాండ్ తొలి టీ20 మ్యాచ్‌..రాత్రి 9 గంటలకు మ్యాచ్‌..!

-

ఇవాళ్టి నుంచి భారత్‌ – ఐర్లాండ్‌ మధ్య టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగానే ఇవాళ మొదటి టీ 20 మ్యాచ్‌ ప్రారంభం కానుంది. డబ్లిన్‌ వేదికగా ఇవాళ రాత్రి 9 గంటలకు తొలి టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ టూర్ లో రెండు టీ 20 మ్యాచ్ లు టీమిండియా ఆడనుండగా.. ఇవాళ మొదటి మ్యాచ్ జరుగనుంది.  ఇక జట్ల వివరాల్లోకి వెళితే…


India: ఇషాన్ కిషన్ (WK), రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్. హార్దిక్ పాండ్యా (సి), దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్/అర్ష్దీప్ సింగ్/ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్

Ireland : పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బల్బిర్నీ (సి), గారెత్ డెలానీ, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్ (వారం), కర్టిస్ కాంఫర్, ఆండీ మెక్‌బ్రైన్, జార్జ్ డాక్రెల్, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, జాషువా లిటిల్

Read more RELATED
Recommended to you

Latest news