పాకిస్తాన్ క్రికెట్ బోర్డు: ఇండియాలో వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడుతాము.. కానీ ?

-

ఇండియా వేదికగా 2024 లో జరగనున్న వన్ డే వరల్డ్ కప్ కు సంబంధించి పాకిస్తాన్ ఇక్కడ మ్యాచ్ లు ఆడబోమని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమస్యను పరిష్కరించడానికి ఐసీసీ రంగంలోకి దిగి పాకిస్తాన్ మ్యాచ్ లను బంగ్లాదేశ్ లో తటస్థ వేదికగా అందించాలని నిర్ణయించింది. కానీ ఈ విషయంపై కొంతకాలం సైలెంట్ గా ఉన్న పాకిస్తాన్ తాజాగా ఈ విషయంపై మాట మార్చినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ తాము ఆడే మ్యాచ్ లను ఇండియాలోనే ఆడుతాము, కానీ కేవలం రెండు వేదికలలోనే ఆడుతామని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

 

 

పాకిస్తాన్ చెన్నై మరియు కోల్కతా వేదికలుగా మాత్రమే మ్యాచ్ లు ఆడుతామని చెప్పింది. దీని గురించి ఐసీసీ తో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news