హరీశ్‌రావు కు ఎదురుదెబ్బ…ఆయన సోదరుడిపై కేసు నమోదు !

-

హరీశ్‌రావు కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సోదరుడిపై కేసు నమోదు చేశారట పోలీసులు. తాజాగా మాజీ మంత్రి హరీష్‌ రావు బంధువులపై కేసు నమోదు అయింది. మియాపూర్‌లో ట్రెస్‌పాస్, చీటింగ్ కేసు నమోదు అయింది. దండు లచ్చిరాజు ఐదంతస్థుల ప్రాపర్టీలోకి.. అక్రమంగా వచ్చి ఉంటున్నాట మాజీ మంత్రి బంధువులు.

A case has been registered against Harish Rao relatives

ఈ తరుణంలోనే… తన్నీరు గౌతం, బోయినిపల్లి వెంకటేశ్వర రావు, గోని రాజకుమార్ గౌడ్, గారపాటి నాగరవి, జంపన ప్రభావతి, తన్నీరు పద్మజారావు పై కేసు నమోదు చేశారట పోలీసులు. మియాపూర్‌ పీఎస్‌లో దండు లచ్చిరాజు కంప్లైంట్‌ ఇచ్చారు. ఫాస్మో హాస్పిటాలిటీ సర్వీసెస్‌ పేరుతో ట్రెస్‌పాస్‌ తీసుకున్నారట. బ్లాంక్‌ చెక్‌, బ్లాంక్‌ ప్రామిసరీనోటు తీసుకుని.. చీటింగ్‌కు పాల్పడ్డారట మాజీ మంత్రి బంధువులు. తనకు తెలియకుండానే తన ఇంటిని అమ్మేశారని పిర్యాదు చేశారు దండు లచ్చిరాజు.
ఈ విషయంపై 2019 నుంచి పోరాడుతున్న లచ్చిరాజు..ఇప్పుడు తెరపైకి వచ్చారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version