హైదరాబాద్ లో కొత్త తరహా సైబర్ క్రైమ్

-

హైదరాబాద్ మహా నగరం లో కొత్తరకం సైబర్ అటాక్ జరిగింది. కంపెనీని చేజిక్కించుకునేందుకు సొంత కంపెనీకి చెందిన ఉద్యోగులే దారుణానికి ఒడిగట్టారు. కంపెనీకి చెందిన ఉద్యోగులే సైబర్ దాడులు చేశారు. వివరాల ప్రకారం, హైదరాబాదులోని ప్రముఖ ఐటీ కంపెనీ హంగర్ టెక్నాలజీ సంస్థపై సైబర్ దాడులు జరిగాయి.

cyber crime

కంపెనీపై సైబర్ దాడి చేసి కేటగాళ్లు డేటాను చేజిక్కించుకున్నారు. కంపెనీలోని ఉద్యోగిని సైబర్ అటాక్ చేసినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం కంపెనీ ఉద్యోగులు విజయకుమార్, కరణ్ కుమార్, యశ్వంత్ కుమార్ నిందితులనుంచి రివాల్వర్ తో పాటు పది బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక అమెరికాలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news