రెండు హెలికాప్టర్లను పంపిస్తే ఏం చేస్తున్నారు… రేవంత్‌ సర్కార్‌ పై కేంద్రం సీరియస్‌ !

-

రేవంత్‌ రెడ్డి సర్కార్‌ పై మోడీ సర్కార్‌ సీరియస్‌ అయింది. రెండు హెలికాప్టర్లను పంపిస్తే ఎం చేస్తున్నారని ప్రశ్నించిందట మోడీ ప్రభుత్వం. తెలంగాణ నుండి వరదలపై మాకు ఎం సమాచారం అందలేదని కూడా కేంద్రం ప్రకటన చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో వచ్చిన వరదల విపత్తుపై ఇప్పటివరకు తమకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని తెలిపిందట కేంద్ర హోంశాఖ.

Central Home Ministry has written a letter to the Chief Secretary of Telangana Government

తెలంగాణ రాష్ట్రానికి సహాయ, సహకారాలు అందించడానికి రెండు హెలికాప్టర్లను, ఏడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, పడవలను పంపించామని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిందట. రెండు హెలికాప్టర్లను హకీంపేటలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంచింది. ఇక వరదల నేపథ్యంలో రోజూ వారి నివేదికను పంపేలా అధికారులను ఆదేశించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిందట కేంద్ర హోంశాఖ. మరి దీనిపై రేవంత్‌ రెడ్డి సర్కార్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version