BREAKING: ఇవాళ మళ్లీ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి.. ఢిల్లీకి మరోమారు వెళ్లనున్నారు. ఢిల్లీకి ఇవాళ వెళ్లనున్నారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ సాయంత్రం 4.30 కు ఢిల్లీ కి తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి…పయనం అవుతారు. సీఎం రేవంత్ రెడ్డి తో పాటు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా పయనం కానున్నారు. ఈ ఢిల్లీ పర్యటనలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్.

CM Revanth Reddy will go to Delhi today evening

అటు సోనియా గాంధీ అపాయింట్మెంట్ కోరారు సీఎం రేవంత్ రెడ్డి తో పాటు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. సోనియా గాంధీని కలిసిన తర్వాత ప్రధాని మోడీని కలువనున్నారు. ప్రధాని మోదీని కలిసి తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కోరనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా వరద నష్టంపై మోదీకి రేవంత్ రెడ్డి నివేదిక ఇవ్వనున్నారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version