BREAKING: తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

-

Gadwala MLA Bandla Krishnamohan Reddy joined BRS party: కాంగ్రెస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి. అసెంబ్లీ లాబీ లో కేటీఆర్ ను గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కలిశారు. ఇటీవలే బీఆర్‌ఎస్‌ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి.

Gadwala MLA Bandla Krishnamohan Reddy joined BRS party

ఇక ఇవాళ తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి. ఇకపై బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని ప్రకటించారు. త్వరలోనే కేసీఆర్ ను కలుస్తానని కూడా తెలిపారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి.

  • అసెంబ్లీ లాబీ లో కేటీఆర్ ను కలిసిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
  • ఇటీవలే brs ను వీడి కాంగ్రెస్ లో చేరిన కృష్ణ మోహన్ రెడ్డి

 

Read more RELATED
Recommended to you

Exit mobile version