తెలంగాణ జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు – మంత్రి కేటీఆర్

-

తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టులకు శుభవార్త చెప్పింది కేసీఆర్‌ సర్కార్. అర్హులైన జర్నలిస్టులు ఎవరు ఇళ్ళ స్థలాల కోసం ఆందోళన చెందొద్దని, అర్హులైన అందరికీ ఇండ్ల స్థలాలు వస్తాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చారు.

హైదరాబాద్ జర్నలిస్టుల ఇండ్ల స్థలాలపై కూడా నిన్ననే అల్లం నారాయణతో మాట్లాడాడని, జే.ఎన్.జే సొసైటీతో సహా ప్రతి జర్నలిస్టుకు ఇండ్లు అందించే విషయమై త్వరలోనే చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అర్హులైన జర్నలిస్టులు ఎవరు..ఇళ్ల స్థలాల కోసం ఆందోళన చెందోద్దని, అర్హులైన అందరికీ ఇండ్ల స్థలాలు వస్తాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చారు. హైదరాబాద్ జర్నలిస్టుల ఇండ్ల స్థలాలపై కూడా నిన్ననే అల్లం నారాయణతో మాట్లాడానని జే.ఎన్.జే సొసైటీతో సహా ప్రతి జర్నలిస్టుకు ఇండ్లు అందించే విషయమై త్వరలోనే చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version