మొయినాబాద్ లో జరిగిన ఘటన… కెసిఆర్ డ్రామా – కేఏ పాల్

-

టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే కొనుగోళ్లపై KA పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి జిల్లా ఇవాళ చౌటుప్పల్ లో KA పాల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా KA పాల్ మాట్లాడుతూ.. నిన్న రాత్రి మొయినాబాద్ లో జరిగిన ఘటన కెసిఆర్ డ్రామా అని ఫైర్‌ అయ్యారు.

బిజెపి పార్టీ ప్రజా ప్రతినిధులను పశువులను కొంటున్నారని నిప్పులు చెరిగారు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో ఇటువంటి ఘటనలు వెలుగు చూసాయని ఆరోపించారు. అంబేద్కర్, పూలే, కన్షిరామ్ పూర్తిగా ప్రజాశాంతి పార్టీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. బిజేపి, తెరాస లను ఒడించండి.. బిజేపి, తెరాస కుల సమ్మెలనాను పెట్టడం బాధాకరమని ఆగ్రహించారు KA పాల్.

Read more RELATED
Recommended to you

Latest news