తెలంగాణలో రాహుల్ గాంధీ జోడో యాత్ర ప్రారంభం..ఫోటోలు వైరల్

-

తెలంగాణ రాష్ట్రంలో రెండో రోజు రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర ప్రారంభం అయింది. కాసేపటి క్రితమే.. నారాయణపేట మక్తల్‌ శివారులోని సబ్‌ స్టేషన్‌ నుంచి రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర ప్రారంభం అయింది.

ఇవాళ 26.7 కి లో మీటర్ల పాటు రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర కొనసాగనుంది. బండ్లగుంటలో లంచ్‌ బ్రేక్‌.. రాత్రి గుడిగండ్లలో బస చేయనున్నారు రాహుల్‌ గాంధీ.

అయితే.. నారాయణపేట మక్తల్‌ శివారులోని సబ్‌ స్టేషన్‌ నుంచి రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర ప్రారంభం కాగా… దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. యాదవుల మాదిరిగా.. డోలు కొట్టి మరీ… రాహుల్‌ గాంధీ తన యాత్రను ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news