తెలంగాణ, ఏపీ హైకోర్టులకు కొత్త జడ్జీలు

-

తెలుగురాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు రానున్నారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అలోక్‌ ఆరాధే.. ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ధీరజ్‌సింగ్ ఠాకూర్‌ నియామకం అయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం AP, తెలంగాణతో సహా 7 రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్ లను సిఫార్సు చేసింది.

తెలంగాణ HC చీఫ్ జస్టిస్ గా కర్ణాటక HC జడ్జిగా ఉన్న అలోక్ ఆరాధేను, ఏపీ HC చీఫ్ జస్టిస్ గా బాంబే HC జడ్జిగా ఉన్న ధీరజ్ సింగ్ ఠాకూర్ ను నియమించింది. బాంబే HCకి దేవేంద్రకుమార్, గుజరాత్ కు సునీతా అగర్వాల్, మణిపూర్ కు సిద్ధార్థ్ మృదుల్, కేరళకు ఆశిష్ దేశాయ్, ఒరిస్సాకు సుబాసిస్ తలపత్ర నియమితులయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news