Telangana: కిడ్నీరోగులకు గుడ్ న్యూస్..అందులోబాటులోకి కొత్త డయాలసిస్ సెంటర్లు !

-

Telangana: డయాలసిస్ పేషెంట్లకు గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్‌ రెడ్డి సర్కార్‌. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 7వాస్క్యులర్,18 డయాలసిస్ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఉన్న సెంటర్లలో అదనంగా 74 డయాలసిస్‌ సెంటర్లు ఉన్నాయి. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 7వాస్క్యులర్,18 డయాలసిస్ సెంటర్లు అందుబాటులోకి వచ్చినట్లు ఉత్తర్వులు జారీ చేసింది రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం.

Telangana state government has taken a key decision to provide relief to kidney patients

కిడ్నీ పేషెంట్లకు ఊరట కల్పించేలా రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 7 వాస్క్యులర్ సెంటర్లు, 18 డయాలసిస్‌ సెంటర్ల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న డయాలసిస్ సెంటర్లలో అదనంగా 74 డయాలసిస్‌ యంత్రాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version