రైతులకు బిగ్ అలర్ట్…పిఎం కిసాన్ నిధులు అందని వారు ఇలా చేసుకోండి !

-

కొత్త ఆసరా పెన్షన్ దారులు, రైతులకు బిగ్ అలర్ట్. కొత్త ఆసరా పెన్షన్లు మరియు PM కిసాన్ డబ్బులు చాలా మందికి రావట్లేదు. దీని వెనుక ఓ కారణం ఉంది. అయితే ఆసరా పెన్షన్లు మరియు PM కిసాన్ డబ్బులు రావాలంటే ఒక చిన్న పని చేయాలి. అదేంటంటే.. మీ ఆధార్ ను ఏదైనా ఒక్క బ్యాంక్ ఖాతాతో mapping (మ్యాపింగ్) అవ్వాలి.

మ్యాపింగ్ అయిందో లేదో తెలుసుకోవాలి అంటే Link 🔗:https://resident.uidai.gov.in/bank-mapper పైన ఇచ్చిన లింకు ఓపెన్ చేసి మీ ఆధార్ నంబర్ కొట్టి ఏ ఖాతా లింక్ ఉందో చూడండి, ఏ ఖాతా కి లింకు లేకపోతే, మీకున్న బ్యాంక్ ను సంప్రదించి మేనేజర్ తో చెప్పండి వారు మ్యాపింగ్ చేస్తారు. (గమనిక: ఆధార్ బ్యాంకు లింకు చేయడం వేరు, మ్యాపింగ్ చేయడం వేరు, 10 బ్యాంకులు ఆధార్ కి లింక్ చేయచ్చు, వెలు ముద్రలతో డబ్బులు తియచ్చు, కానీ మ్యాపింగ్ మాత్రం ఒక్క బ్యాంక్ కి మాత్రమే అవుద్ధి.} ఇలా చేస్తే డబ్బులు పడతాయి.

Read more RELATED
Recommended to you

Latest news