నిలకడగా బంగారం, వెండి ధరలు

-

న్యూఢిల్లీ: దేశంలో ఇవాళ బంగారం, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. ఆదివారం బంగారం స్థిరంగా ఉండగా వెండి రూ.300 పెరిగింది. అయితే సోమవారం మాత్రం బంగారం, వెండి ధరలు తటస్థంగానే ఉన్నాయి. ఈ మేరకు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 51,110 కాగా
22 క్యారెట్ల బంగారం రూ. 46,850గా ఉంది. వాణిజ్య రాజధాని ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ. 47,870గా ఉండగా 22 క్యారెట్ల బంగారం రూ. 46,870గా ఉంది. హైదరాబాద్‌లో ఇవాళ 24 క్యారెట్ల బంగారం రూ. 48,770గా ఉండగా 22 క్యారెట్ల బంగారం రూ.44,700గా విక్రయాలు జరుగుతున్నాయి.

ఇక వెండి ధరల్లోనూ ఎలాంటి మార్పు లేదు. ఆదివారం ఏ రేటు ఉందో సోమవారం కూడా అదే ధర పలుకుతోంది. ఈ రోజు కిలో వెండి రూ.72 వేలుగా ఉంది.

వివిధ నగరాల్లో బంగారం ధరలు..

Read more RELATED
Recommended to you

Latest news