తిరుపతి రైల్వేస్టేషన్ లో చంద్రబాబు ఓ జేబు దొంగ – విజయసాయిరెడ్డి

-

తిరుపతి రైల్వేస్టేషన్ లో చంద్రబాబు ఓ జేబు దొంగ అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి రైల్వేస్టేషనులో జేబులు కొట్టే స్థాయి నుంచి వెన్నుపోట్ల వరకు ఎదిగి 5 లక్షల కోట్లు వెనకేశాడు ముసలోడు బొల్లి చంద్రం. ‘హెరిటేజ్’తో సంపాదించా అని కవరింగ్. మూడుపూటలా అన్నం తినలేని నికృష్టపు బతుకు. 15 రకాల జబ్బులకు మందులతోనే బ్రేక్ ఫాస్ట్ మొదలై, లంచ్, డిన్నర్ ముగుస్తుందని చురకలు అంటించారు.

20 డిస్టిలరీల్లో గజదొంగ బొల్లి సెంద్రం నాయుడు హయాంలో 14 డిస్టిలరీలకు 1400 కోట్లు లంచం పుచ్చుకొని ‘చంద్రం కానుక’గా 2016-18లో గవర్నర్స్ చాయిస్, పవర్ స్టార్ 999, లెజెండ్ లాంటి 115 చీప్ లిక్కర్ బ్రాండ్లకి పర్మిషన్లు ఇచ్చి 40 వేల బెల్టు షాపులు నడిపించిన రాక్షస చరిత్ర కంపు సెంద్రానిదన్నారు విజయసాయిరెడ్డి. ఒరేయ్ ముసలి గజదొంగా సెంద్రం! నువ్వురా కులగజ్జి శకునివి. స్వంత మామని వెన్నుపోటు పొడిచి చంపేసిన హంతకుడివి. 5లక్షల కోట్లు ప్రజలసొమ్ము కాజేసినోడివని ఫైర్‌ అయ్యారు సాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news