చంద్రబాబు రింగును షేర్ చేసిన విజయసాయి…ధర ఎంతంటే !

-

2019 ఎన్నికల తర్వాత నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు బ్యాడ్ టైం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. చంద్రబాబు.. ఓ రింగును ధరించాడు. అయితే.. దీనిపై విజయసాయిరెడ్డి ఓ రేంజ్‌ లో సెటైర్లు పేల్చారు. రూ.10 వేలు కూడా చేయని ఆ రింగుతో అంత షో ఎందుకు అని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి.

పది వేలు కూడా చేయని స్మార్ట్ రింగును ‘షో’ చేసి ఎంత బిల్డప్ ఇచ్చావు చిప్ దొబ్బిన బాబూ! బ్రెయిన్లో మెయిన్ చిప్ పోయాక చూపుడు వేలు రింగులో ఏ ‘చిప్ప’ ఉంటేనేం. సెల్ ఫోన్ కనిపెట్టింది నేనేనని చెప్పావే! ఇదీ అలాగే ఉంది. వాటర్ ప్రూఫ్ అంట కదా. అందుకే ఎడమ చేతికి ధైర్యంగా పెట్టుకున్నావు అంటూ ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి.

బొల్లి బాబూ…ప్లీనరీ మొదలవడంతోనే నెత్తురు కక్కుకుంటున్నావు. ఆదివారం వరకు ఉంటావో పోతావో? ‘మన’ డాక్టర్లని పిలిపించుకో. మెదడులో ఫ్యూజులు ఎలాగూ పోయాయి. గుండెనైనా కాపాడుకో. నీ తండ్రిని ప్రేమతో నాన్నా అని పిలవగా ఎవరూ చూడలేదు. ఎందుకు మెంటల్ నాయుడు కుటుంబబంధాల గురించి మాట్లాడతావు? అని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version