మోడీ జీ ఒక్కసారి మణిపూర్ రండి: రెజ్లింగ్ ఛాంపియన్

-

మణిపూర్ రాష్ట్రంలో రెండు తెగల మధ్య తలెత్తున వివాదం గత ఏడాది నుండి కూడా కొనసాగుతోంది. సమస్య అంతరించింది అనుకునే లోగా మళ్లీ అల్లర్లు చెల్లరేగాయి ఈ క్రమంలో చాలామంది ప్రజల ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు ఇంకో పక్క అల్లర్లు సృష్టిస్తున్న ప్రాంతాలకి ప్రభుత్వం పూర్తిగా అన్ని సౌకర్యాలని నిలిపివేసింది ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో తినడానికి తిండి అలానే నీళ్లు దొరకట్లేదు.

మణిపూర్ హింసపై ప్రధాని మోడీ స్పందించాలని రెజ్లింగ్ ఛాంపియన్ కోరారు ఇండియన్ మ్యాట్రిక్స్ ఫైట్ నైట్ ఫైనల్ లో గెలిచిన చుండ్రంగ్ కోరెన్ తన విజయం అనంతరం మైకులో ఇలా అన్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీకి వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నాను అల్లర్లు జరుగుతున్నాయని ఇక్కడ ప్రజలు చనిపోతున్నారని నేటికీ చాలామంది సహాయక శిబిరాల్లోనే ఉన్నారని అన్నారు తినడానికి తిండి తాగడానికి నీరు లేక ఇబ్బంది పడుతున్నారని ఒకసారి మోడీ రావాలని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version