జ‌న‌సేన పార్టీ

బీజేపీలోకి టీడీపీ విలీనం కానుందా.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయవచ్చని, 2029లోగా బీజేపీలోకి, జనసేన పార్టీలోకి టీడీపీని వీలినం కానున్నట్లు బీజేపీ వెల్లడించిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. టీడీపీ పార్టీ బీజేపీలోకి విలీనమైతే.. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావొచ్చని బీజేపీ ఆకాశంలో నక్షత్రాలను...

పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలకు దూరం కానున్నారా..?

పవన్ కళ్యాణ్.. ఇటు పాలిటిక్స్, మూవీస్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన వకీల్‌సాబ్, భీమ్లానాయక్ సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ ఎనర్జీ రెట్టింపైందని చెప్పుకోవచ్చు. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కూడా స్లోరీలు రెడీ చేసుకున్నారు. అయితే తాజాగా ఒక వార్త మాత్రం అందరినీ కలవరపెడుతోంది. పవన్...

ఉప్పు, కారం తింటున్నా కోపం ఉండదా.. శ్రీరెడ్డిపై పవన్ పరోక్ష కామెంట్స్

పవన్ కళ్యాణ్‌ను శ్రీరెడ్డి ధూషించిన సంగతి అందరికీ తెలిసిందే. మీడియా ముందే రెచ్చిపోయిన శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ అమ్మను కూడా తిట్టేసింది. దీంతో సినీ ఇండస్ట్రీలో పెద్ద ప్రకంపనలే ఏర్పడ్డాయి. అనంతరం శ్రీరెడ్డి తట్టాబుట్టా సర్దుకుని చెన్నై చెక్కేసింది. అయితే సందు దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ఉంటుంది శ్రీరెడ్డి. అయితే తాజాగా...

ప‌వ‌న్ క్రేజ్ పెరిగిందా.. త‌గ్గిందా… సోష‌ల్ మీడియా ఏం చెపుతోంది…!

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటేనే.. సోష‌ల్ మీడియాకు పెద్ద ఆస‌క్తి. ఆయ‌న ఎక్క‌డ ప్ర‌సంగించినా.. ఎక్క‌డ స‌భ పెట్టినా.. వెంట‌నే సోష‌ల్ మీడియాలో వేల సంఖ్య‌లో కామెంట్లు ప‌డిపోతుంటాయి. కొంద‌రు లైకులు. మ‌రికొందరు కామెంట్లు చేస్తుంటారు. దీనిని ఆధారంగా చేసుకుని జ‌నసేన మీడియా వింగ్ ప‌వ‌న్ రేటింగ్‌ను అంచ‌నా వేస్తుంటుంది. రెండు వారాల కింద‌ట...

ఇది ఎవరి విజయమూ కాదన్న పవన్… అయోధ్యపై కీలక వ్యాఖ్యలు…!

అయోధ్య విషయంలో ఇప్పుడు సుప్రీం తీర్పుపై పలు రాజకీయ పక్షాలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నాయి. తీర్పుని దేశ విజయంగా పేర్కొంటూ పలువురు రాజకీయ ప్రముఖులు వ్యాఖ్యలు చేస్తున్నారు. దశాబ్దాలుగా పరిష్కారం దొరకని సమస్యకు సుప్రీం కోర్ట్ పరిష్కారం చూపించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలు హిందుత్వ సంస్థలు, రాజకీయ పార్టీలు అటు సోషల్ మీడియాలో...

ప‌వ‌న్ నేర్వాల్సిన రాజ‌కీయాలు చాలానే ఉన్నాయ్‌..!

జ‌న‌సేనాని ప‌వ‌న్ రాజ‌కీయాలు నేర్చుకోవాలా? ఆయ‌న ఇప్పుడు చేస్తున్న రాజ‌కీయాల్లో కొత్త‌ద‌నం అంటూ ఏమీ లేదా? అంటే.. ఔన‌నే అంటున్నారు మేధావులు. రాజ‌కీయాలు రెండు ర‌కాలుగా ఉంటాయ‌ని కూడా చెబుతున్నారు. ఒక‌టి త‌న‌ను తాను నిల‌బెట్టుకోవ‌డం, రెండు ప్ర‌త్య‌ర్థుల‌పై పోరు చేయ‌డం. ఈ రెండు విష‌యాల్లోనూ స‌మ‌గ్ర దృష్టితో ముందుకు వెళ్తేనే నాయ‌కులు రాజ‌కీయాల్లో...

జ‌నం లేని…సేన లేని.. జ‌న‌సేన‌…!

జ‌న‌సేన‌.. ఇదొక పెద్ద స‌మూహంతో కూడుకున్న.. ఓ సైన్యంతో నిండివున్న స‌మాజం అని అర్థం.. అంటే జ‌న‌సేన అంటే జ‌న‌మే ఒక సైన్యంగా త‌యారైన సంస్థ అని అర్థం వ‌చ్చేలా.. ఎన్నో ఆద‌ర్శ‌భావాల‌తో ఏర్పాటు చేసిన ఈ జ‌న‌సేన ప‌రిస్థితి ఇప్పుడు ఎలా త‌యారైందంటే... జ‌నంలేని.. సైన్యం లేని సంస్థ‌గా మిగ‌లింద‌నే అనే భావ‌న...

ప‌వ‌న్ ఎక్క‌డో క్లారిటీ మిస్స‌వుతున్నాడా…?

అవును! ఈ చ‌ర్చ ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగింది. మ‌ళ్లీ ఇప్పుడు కూడా జ‌రుగుతుండ‌డం ఆశ్చ‌ర్యంగా అనిపి స్తోంది. ఎన్నిక‌ల‌కు ముందు ప‌వ‌న్ అధికారంలోకి వ‌చ్చే విష‌యంలో ప్రాంతానికి ఒక ర‌కంగా ప్ర‌సంగించి యువ‌త‌లోను, మ‌ధ్య త‌ర‌గ‌తిలోనూ ఆశ‌ల‌ను ఛిద్రం చేశారు. కొంత‌సేపు.. కానిస్టేబుల్ కుమారుడు సీఎం కాకూడ‌దా ?  నాకు లేని అర్హ‌త‌లేంటి ?...

బాబు కి దూరంగా…పవన్ కి దగ్గరగా..!!!

ఎన్నికల తరువాత బాబు పని అయిపోయిందని, ఒక్కో నాయకుడు బాబు ని వీడి వెళ్లిపోతారని  అందరూ అంటుంటే , తూచ్ అదేమీలేదంటూ కొందరు నేతలు ప్రకటనలు చేశారు. బాబు కి మద్దతు పలికారు. చంద్రబాబు కి కొండంత అండగా ఉంటామన్నారు. ప్రాణం పోయే వరకూ బాబుతోనే జర్నీ అంటూ చెప్పిన కొందరు నేతలు. మధ్యలోనే...

త‌మ్ముడు సినిమా చూపిస్తున్న ప‌వ‌నాలు..!!

త‌మ్ముడు సినిమా చూసే ఉంటారు క‌దా... అందులో హీరోగారైన ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేనిది ఉన్న‌ట్లు బిల్డప్లు ఇస్తూ అన్ని వ‌చ్చిరాని కుళ్ళు జోకులు వేస్తూ ఉంటాడు.. అప్పుడు అచ్చు ప‌వ‌నాలు ప‌రిస్థితి కూడా త‌మ్ముడు సినిమా లాగే అయింది.. ఇంత‌కు జ‌న‌సేనాని ఎందుకు ఇలా త‌యార‌య్యాడు.. సినిమాల్లో ప‌వ‌నిజం అంటూ హీరోయిజం చేసిన ప‌వ‌న్...
- Advertisement -

Latest News

తెలంగాణ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ !

తెలంగాణ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. మీ ఓటు..పరుగులు పెడుతున్న తెలంగాణ ప్రగతికి పునాదిగా నిలవాలని తన ట్వీట్ లో పేర్కొన్నారు. మీ...
- Advertisement -

హైదరాబాద్​ ఓటర్​కు బంపర్ ఆఫర్.. ఓటేయాలంటే ఫ్రీ ర్యాపిడో రైడ్ బుక్ చేసేయ్

తెలంగాణ వ్యాప్తంగా శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అయితే ఎన్నికలు జరిగిన ప్రతిసారి రాష్ట్రవ్యాప్తంగా 70 శాతం పోలింగ్​ జరిగితే.. హైదరాబాద్​లో మాత్రం 55 శాతానికి మించడం లేదు. అయితే నగరంలో పోలింగ్...

సాగర్ డ్యాం వద్ద ఉద్రిక్తత…700ల ఏపీ పోలీసుల చొరబాటు..!

తెలంగాణ పోలింగ్ జరుగుతున్న తరుణంలో ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య గొడవ తెరపైకి వచ్చింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఏపీ మరియు తెలంగాణ పోలీసుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి...

BREAKING : తెలంగాణలో ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. కాసేపటి క్రితమే తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభం అయింది అసెంబ్లీ ఎన్నికల పోలింగ్. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు...

రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు.. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కీలక ఘట్టం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ అయింది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఓటింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 35,655...