అభినవ పూలే వైఎస్ జగన్ అంటూ ఫ్లెక్సీలు వైరల్..!

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి.. ఎంతో కష్టపడి.. సీఎం స్థాయికి వచ్చాడు. వైఎస్‌ఆర్‌ చనిపోయినా, జైలు కు వెళ్లినా ప్రజల్లో ఆదరణ పొంది.. ఏపీ సీఎంగా పదవి చేపట్టారు సీఎం జగన్. సీఎం జగన్‌ అంటే వైసీపీ నేతలకే కాదు, ఏపీలోని చాలా మంది పేద ప్రజలకు చాలా ఇష్టం.

కాదు కాదు ఎంతో గౌరవం. ఈ అభిమానంతో.. సీఎం జగన్‌ కోసం ఓ ఎమ్మెల్యే గుడి కడితే, మరో వ్యక్తి మరొటి చేశారు. అయితే, తాజాగా ఏపీకి చెందిన తోలేటి శ్రీకాంత్‌ అనే సీఎం జగన్‌ ఫ్యాన్‌ ఓ అరుదైన ఫ్లేక్సీ ఏర్పాటు చేశాడు. అభినవ పూలే వైఎస్‌ జగన్‌ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు తోలేటి శ్రీకాంత్‌. దాంట్లో.. పూలే స్థానంలో జగన్‌ ఫోటోను పెట్టి, దాన్ని ఏర్పాటు చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news