కృష్ణ మరణంపై వైద్యుల ప్రకటన.. ఆ సమస్యలతోనే మృతి

-

అన్ని అవయవాలు ఫెయిల్‌ కావడంతో కృష్ణ మరణించారని వైద్యులు ప్రకటించారు. కృష్ణ గారి మరణంపై కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు తాజాగా అధికారిక ప్రకటన చేశారు. నిన్న రాత్రి ఏడు గంటలకు కృష్ణ పరిస్థితి విషమించిందని తెలిపారు.

మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయ్యాయని అందుకే కృష్ణ గారు మృతి చెందారని వెల్లడంచారు. మేజర్ బ్రెయిన్ డ్యామేజ్ జరిగిందని.. బాడీ ఫ్యామిలీ కి అప్పగించారని పేర్కొన్నారు. మొదట కృష్ణ గారిని ఇంటికి తీసుకెళతారని.. ఆ తర్వాత అంత్యక్రియలు ఉంటాయన్నారు కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు.

 

Read more RELATED
Recommended to you

Latest news