చిత్ర పరిశ్రమలో మరో విషాదం… సీనియర్ ఎడిటర్ మృతి

-

టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. తాజాగా,సీనియర్ ఎడిటర్ జీ జీ కృష్ణారావు (87) కన్నుమూశారు. బెంగుళూర్ లోని స్వగృహంలో తుది శ్వాస విడిచిన కృష్ణారావు… 300 పైగా సినిమాలకు ఎడిటర్ గా వర్క్ చేశారు.

పాడవోయి భారతీయుడా ఆయన మొదటి సినిమా…దాసరి నారాయణరావు, కె విశ్వనాథ్, బాపు,జంధ్యాల సినిమాలకు పనిచేశారు కృష్ణారావు.

 

ఎన్టీఆర్ బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయుడు.. శంకరాభరణం, సాగర సంగమం, స్వాతి ముత్యం, శృతిలయలు, ఆపద్బాంధవుడు..నిర్మాతగా కొన్ని సినిమాలు నిర్మించిన కృష్ణారావు.. హిందీ మిలాన్ సినిమాకు ఎడిటర్ గా పనిచేసారు. ఎడిటర్ కృష్ణారావు మృతికి సినీ ప్రముఖుల సంతాపం ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version