మెదక్ : ఉద్యోగులపై బిజెపి కుట్ర చేస్తుంది : మంత్రి హరీశ్​ రావు

-

స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా 317 జీవో తీసుకొచ్చామని మంత్రి హరీశ్​ రావు స్పష్టం చేశారు. ఉద్యోగులపై బిజెపి కపట ప్రేమ నటిస్తోందని మండిపడ్డారు. వచ్చే బడ్జెట్‌లో ఆదాయ పన్ను పరిమితిని రూ.6 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర పథకాలను కేంద్రం కాపీ కొట్టిందని, అదే స్ఫూర్తితో దళితబంధు పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version