భక్తులతో కిటకిటలాడిన యాదాద్రి ఆలయం

-

యాదాద్రి శ్రీ లక్ష్మీ సమేతుడైన నరసింహస్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. భక్తులతో సముదాయాలు, మొక్కు పూజల నిర్వాహణతో మండపాలు కిక్కిరిసిపోయాయి. ఆదివారం సెలవు దినం కావడంతో ఇలవేల్పు దర్శనం కోసం భక్తులు యాదాద్రిలో పోటెత్తారు. ఎటు చూసినా.. క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులే కనిపించారు. కొండ కింద కల్యాణకట్ట, వ్రత మండపాలు, కొండపైన ప్రసాదాల విక్రయశాల, పుర వీధులు భక్తులతో సందడిగా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version