కరీంనగర్ : కుటుంబ సభ్యుల పడిగాపులు

-

రామగుండం డివిజన్ ఆర్.జి త్రీ పరిధిలో సోమవారం మధ్యాహ్నం జరిగిన గని ప్రమాదంలో చిక్కుకున్న సింగరేణి కార్మికుల కోసం కుటుంబసభ్యులు తమ వారు ఆరోగ్యంగా బయటకు వస్తారని ఎదురుచూస్తున్నారు. అప్పటికే ముగ్గురు కార్మికులు చనిపోయారన్న వార్తతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు మాత్రం అందరిని బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version