మేడారం భక్తులకి శుభవార్త.. నేటి నుండే ప్రారంభం

-

నేటి(మంగళవారం) నుండి హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ విజయభాస్కర్‌ తెలిపారు. ఉదయం 7 గంటలకు హన్మకొండ నుంచి మేడారానికి బయల్దేరి, తిరిగి మేడారంలో సాయంత్రం 4 గంటలకు రిటర్న్ అవుతుంది. హన్మకొండ బస్టాండ్‌ నుంచి మేడారానికి చార్జీలు పెద్దలు రూ.125, పిల్లలకు రూ. 65చార్జీగా నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version