Karimnagar: ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరోనా బులెటిన్

-

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం 14 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో 2, కరీంనగర్ 7, పెద్దపల్లి 3, సిరిసిల్ల జిల్లాలో 2 కేసులు నమోదైనట్లు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version