గచ్చిబౌలిలో యువతి ఆత్మహత్య

-

హైదరాబాద్‌: గచ్చిబౌలిలో రజని (27) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. గచ్చిబౌలి AIG ఆస్పత్రిలో ఆమె నర్సుగా పనిచేస్తోంది. శనివారం కొండాపూర్‌లోని ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి స్వస్థలం ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని కచేరిపేట. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. యువతి ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news