మెదక్ : సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం

-

accident
accident

సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు స్పాట్‌లోనే మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు వికారాబాద్ జిల్లా నవపేట్ మండలం ఎల్లకొండ గ్రామానికి చెందిన నర్సింహులు, రామచంద్రయ్య, శ్యామయ్యలుగా పోలీసులు గుర్తించారు. వీరు ఏడుపాయల దర్శనానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది

Read more RELATED
Recommended to you

Exit mobile version