మెదక్‌: ఆస్తికోసం తల్లిగొంతు నులిమి..

-

crime
crime

వట్పల్లి మండలం పోతులబోగుడ గ్రామంలో ఆస్తికోసం కన్నతల్లిని చంపాడో కొడుకు. బుధవారం తెల్లవారుజామున మురళి తల్లి మల్లమ్మ(55) ఇంట్లో నిద్రిస్తుండగా గొంతు నులిమి హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న జోగిపేట సీఐ శ్రీనివాస్‌, ఎస్సై దశరథ్‌ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మల్లమ్మ అల్లుడు జనార్దన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడు పరారీలో ఉన్నాడని ఎస్సై తెలిపారు

Read more RELATED
Recommended to you

Exit mobile version