కరీంనగర్ : వేములవాడఆసుపత్రిలో మహిళ మృతి..బంధువుల ఆందోళన:

-

వేములవాడ ఏరియా ఆసుపత్రిలో ప్రజ్వల అనే మహిళ శనివారం మృతి చెందింది. 10 రోజుల క్రితం షుగర్ లెవల్స్ పెరిగాయని ఆసుపత్రిలో చేరిన ఈమెకు ఆక్సిజన్ అందకపోవడంతోనే చనిపోయిందని, కుటుంబ సభ్యులు మృతదేహంతో ఆసుపత్రి ముందు, ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యంతో ప్రజ్వల చనిపోయిందని తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version