ముచ్చట
ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్కు భారత్లో వచ్చే వారంలోనే అనుమతి ?
భారత్లో కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి గాను సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఫైజర్, భారత్ బయోటెక్లు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విషయం విదితమే. కాగా డిసెంబర్ 9న సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో) సదరు 3 కంపెనీలకు చెందిన దరఖాస్తులను సమీక్షించింది. ఈ క్రమంలో వ్యాక్సిన్లకు సంబంధించి మరింత సమాచారం...
ముచ్చట
కరోనా వ్యాక్సిన్ను ఉచితంగా ఇస్తామని చెప్పి.. ధరల నిర్ణయంపై చర్చలెందుకు ?
రాజకీయ నాయకులు ప్రజలకు అది చేస్తాం, ఇది చేస్తాం అని ఎన్నికలకు ముందు వాగ్దానాలు ఇవ్వడం షరా మామూలే. ఎన్నికలు పూర్తయి ఫలితాలు వెలువడి కొత్త ప్రభుత్వం కొలువుదీరాక.. వాగ్దానాల సంగతిని వారు మరిచిపోతారు. అబ్బే మేమలా అనలేదని బుకాయిస్తారు. ఇది వారికి మామూలే. ఇక ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ విషయంలోనూ కేంద్రం ఇలాగే...
ముచ్చట
స్టీరింగ్ వణుకుతోంది.. ఆధిక్యం అత్యల్పం.. 6,066 ఓట్లే
దుబ్బాక ఎన్నికల తరువాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ గ్రేటలో కూడా తన ఊపు కొనసాగించింది. గ్రేటర్ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ కంటే అధికార టీఆర్ఎస్ పార్టీ కేవలం 0.18శాతం ఓట్లు మాత్రమే ఎక్కువ సాధించింది. గ్రేటర్ ఎన్నికల్లో మొత్తం 34,44,093 ఓట్లు పోల్ అవగా చెల్లనివి 79,735 ఓట్లు, 28,661 ఓట్లు...
Telangana - తెలంగాణ
ఝుక్ తా హై?? నా..? పతంగితో చట్టా పట్టాల్??
ఛీఫ్ మినిస్టర్ కోయి బీ హో.. హమారే సామ్నే ఝుక్తాహై యా నహీ.. బాబూ సే లేకే రాజశేఖర్ రెడ్డిసే లేకే రోషయ్యా, కిరణ్ కుమార్ యా కేసీఆర్.. సాబ్.. సున్తే హైనా,,? ఝుక్తే హైనా అంటూ అక్బరుద్దీన్ మాటల గురించి చర్చించే సమయం వచ్చేసింది. నిజమే ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఎంఐఎం...
టెక్నాలజీ
5జి స్మార్ట్ ఫోన్లను ఇప్పుడే కొనుగోలు చేయాలా ? అవి అవసరమా ?
టెక్నాలజీ పరంగా అన్ని రంగాల్లోనూ ప్రస్తుతం విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా టెలి కమ్యూనికేషన్స్ రంగంలో సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా ఒకప్పుడు మనం గంటల వ్యవధిలో చేసే పనిని ఇప్పుడు కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే చేసుకోగలుగుతున్నాం. ఇక ఒకప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్లు ఊర్లో ఎక్కడో ఒకటి ఉండేది. కానీ...
టెక్నాలజీ
చిన్నతనం నుంచే పిల్లలకు కోడింగ్ పాఠాలు, ప్రోగ్రామింగ్ స్కిల్స్ అవసరమా ?
ప్రస్తుతం ఎక్కడ చూసినా కోడింగ్ నేర్చుకోండి, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలను అలవాటు చేసుకోండి.. అంటూ యాప్లు ఊదరగొట్టేలా ప్రచారం ఇస్తున్నాయి. సాఫ్ట్వేర్ కోడింగ్ నేర్చుకుని సొంతంగా యాప్లను క్రియేట్ చేయండి.. అంటూ యాడ్స్ ఇస్తున్నారు. అయితే నిజానికి కోడింగ్ అనేది ఎప్పుడో గ్రాడ్యుయేషన్లో చేరాక నేర్చుకోవాల్సిన సబ్జెక్టు. చాలా కఠినంగా ఉంటుంది. అనేక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లను...
ముచ్చట
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తగ్గిన పోలింగ్ శాతం.. టీఆర్ఎస్కు మేలు చేస్తుందా..?
ఎప్పటిలాగే ఈసారి కూడాహైదరాబాదీయులు బద్దకిస్టులుగా వ్యవహరించారు. తమ తలరాతను నిర్ణయించే పాలకులను ఎన్నుకోవడంలో వారు మరోసారి వెనుకబడ్డారు. ప్రభుత్వాలు, సెలబ్రిటీలు, ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థు.. ఇలా ఎవరు ఎంతగా ప్రచారం చేసినా నగర ఓటర్లు ఓటు వేసేందుకు ఇంటి గడప దాటలేదు. దీంతో మరోసారి గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. గత...
Telangana - తెలంగాణ
మత్తు వీడని ఓటరు… బాధ్యత లేని యువత
గ్రేటర్ ఎన్నికల ప్రచారం ఎంతటి వేడిని రగిల్చిందో చూశాం.. నువ్వొ కటంటే నేను వందంటా అన్నంతగా సాగింది ఎన్నికల ప్రచారపర్వం. తీర పోలింగ్ రోజున చూస్తే సీన్ సితారైంది. నెమ్మమ్మమ్మదిగా మొదలైన ఓటింగ్ మద్యాహ్నం వరకు పుంజుకోలేకపోయింది. కొన్ని చోట్ల ఒక్క శాతం మించలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తుంది.
విద్యా వేత్తలు, మేధావులు,...
ముచ్చట
కరోనా వల్ల మరోసారి లాక్డౌన్ విధిస్తే భారత్ తట్టుకోగలదా ?
కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలు మళ్లీ లాక్ డౌన్ తరహా నిబంధనలను అమలు చేస్తున్నాయి. ఇక ఢిల్లీలో మాస్కులను ధరించకపోతే రూ.500 ఫైన్ ను కాస్తా రూ.2వేలకు పెంచి వసూలు చేస్తున్నారు. అలాగే వివాహాది శుభ కార్యాలకు వచ్చే అతిథులు, నైట్ కర్ప్యూలు, 144 సెక్షన్ వంటి...
ముచ్చట
కోవిడ్ నెగెటివ్ వచ్చినా లైట్ తీసుకోకూడదు.. ఎందుకంటే..?
ప్రసాద్ ఒక కంపెనీలో ఉద్యోగి. నిత్యం ఆఫీసుకు వెళ్లడం, పనిచేయడం, ఇంటికి రావడం ఇదీ అతని పని. కానీ ఒక రోజు ఎందుకో కోవిడ్ లక్షణాలు అనిపించి టెస్ట్ చేయించాడు. పాజిటివ్ అని తేలింది. దీంతో షాక్కు గురయ్యాడు. వెంటనే హోం ఐసొలేషన్లో ఉండి చికిత్స తీసుకోవడం మొదలు పెట్టాడు. అయితే ముందుగా ర్యాపిడ్...
Latest News
స్టార్ హీరోల స్పీడ్ని అందుకోలేకపోతున్న మహేశ్ బాబు
కరోనా లాక్డౌన్ తర్వాత టాలీవుడ్లో చాలా మార్పులొచ్చాయి. హీరోలు కూడా న్యూ ఫేజ్లోకి వెళ్లారు. కానీ మహేశ్ బాబు మాత్రం సేమ్ ఓల్డ్ ఫార్మాట్నే ఫాలో...