Murari
Telangana - తెలంగాణ
ఖమ్మం పోరు రసవత్తరం..పైచేయి ఎవరిది?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ పోరు రసవత్తరంగా సాగేలా ఉంది. ఈ సారి ఏ పార్టీ పైచేయి సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ చాలా పార్టీలు రేసులో ఉన్నాయని చెప్పాలి..రాష్ట్ర రాజకీయాలతో పోలిస్తే ఖమ్మం జిల్లా రాజకీయాలు వేరుగా ఉంటాయి. ఇక్కడ కాంగ్రెస్, బిఆర్ఎస్, టిడిపి, బిజేపి, సిపిఐ, సిపిఎం, వైఎస్సార్టీపీ..ఇలా ప్రతి పార్టీ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ..వైసీపీలో ఆగని పోరు?
ఏపీలోని అధికార వైసీపీలో ఆధిపత్య పోరు ఎక్కువగానే కనిపిస్తుంది..వైసీపీ అధిష్టానం ఈ పోరుకు చెక్ పెట్టడానికి ప్రయత్నిస్తుంది గాని..ఎక్కడొక చోట మళ్ళీ రచ్చ నడుస్తూనే ఉంది. ఇప్పటికే పలు స్థానాల్లో సొంత నేతల మధ్యే పోరు తీవ్రంగా నడుస్తోంది. అవసరమైతే కొందరు పార్టీని ఓడించడానికి కూడా రెడీ అయిపోతున్నారు. అటు కొందరు ఎమ్మెల్యేలు సొంత...
Telangana - తెలంగాణ
ఖైరతాబాద్లో ట్రైయాంగిల్ ఫైట్..దానం మళ్ళీ గట్టెక్కేనా?
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రైయాంగిల్ ఫైట్ జరగడం ఆనవాయితీగా మారిపోయింది. గత మూడు ఎన్నికల నుంచి అదే పరిస్తితి కనిపిస్తుంది. అలా త్రిముఖ పోరు జరిగే స్థానాల్లో ఖైరతాబాద్ కూడా ఒకటి. 2009 ఎన్నికల నుంచి ఇక్కడ త్రిముఖ పోరు నడుస్తోంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, ప్రజారాజ్యం పార్టీల మధ్య ట్రైయాంగిల్ ఫైట్...
Telangana - తెలంగాణ
బడ్జెట్పై రచ్చ: కేసీఆర్ సర్కార్ వర్సెస్ గవర్నర్!
తెలంగాణలో కేసీఆర్ సర్కార్, గవర్నర్ తమిళిసైల మధ్య వార్ నడుస్తోంది. చాలా రోజుల నుంచి ఇరు వర్గాల మధ్య రచ్చ నడుస్తోంది. అసలు కేసిఆర్ సర్కార్ తనకు ప్రోటోకాల్ పాటించడం లేదని, ఎక్కడకక్కడ అవమానిస్తుందని చెప్పి గవర్నర్ తమిళిసై ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే. అటు కేసిఆర్ సర్కార్ సైతం..కీలకమైన బిల్లులని గవర్నర్ పెండింగ్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జగన్ సింహం..పొత్తులతో భయం లేదా?
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు-పవన్ కల్యాణ్ కలిసి పోటీ చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి..వైసీపీకి బెనిఫిట్ అయింది. టీడీపీ-జనసేనలకు నష్టం జరిగింది. కానీ ఈ సారి ఆ పరిస్తితి రాకూడదని చెప్పి టీడీపీ-జనసేన లు ఈ సారి కలిసి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాయి....
Telangana - తెలంగాణ
‘కారు’లో మాజీ తమ్ముళ్ళు మళ్ళీ గట్టెక్కేనా?
తెలంగాణలో అధికార బిఆర్ఎస్ పార్టీలో ఎంతమంది టిడిపి నేతలు ఉన్నారో చెప్పాల్సిన పని లేదు. బిఆర్ఎస్ పార్టీలో సగానికి సగం మంది టిడిపి నుంచి వచ్చిన వారే. ఇక 2014 ఎన్నికల తర్వాత చాలామంది నేతలు బిఆర్ఎస్ లో చేరారు. దాదాపు టిడిపి నేతలు బిఆర్ఎస్ లో చేరారు. అలా బిఆర్ఎస్ లో ఉన్న...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
‘సీఎం’ సీటుపై పవన్ క్లారిటీ? కన్ఫ్యూజన్?
ఏపీలో పొత్తులపై ఇంకా క్లారిటీ రావడం లేదు..ఓ వైపు టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని, మరోవైపు బిజేపి-జనసేన కలిసి పోటీ చేస్తాయని ఏ మాత్రం క్లారిటీ లేకుండా ప్రచారం నడుస్తోంది. అయితే ఇక్కడ క్లారిటీగా లేనిది పవన్ మాత్రమే అంటున్నారు. ఎందుకంటే టీడీపీ పక్కగా జనసేనతో కలిసి ముందుకెళ్లాలని చూస్తుంది. కానీ టీడీపీతో కలిసేది...
Telangana - తెలంగాణ
రేవంత్ దూకుడు..ప్రియాంక ఎంట్రీ..కాంగ్రెస్కు పట్టు!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు కాస్త చల్లారినట్లు కనిపిస్తున్నాయి. రాష్ట్రానికి దిగ్విజయ్ సింగ్ వచ్చి పరిస్తితులని చక్కదిద్దడం..అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గా మాణిక్కం ఠాగూర్ని తప్పించి..మాణిక్ రావు ఠాక్రేని నియమించడం..ఆయన సైతం అందరిని కలుపుకుంటూ ముందుకెళ్లడం..పార్టీకి దూరంగా ఉంటున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారిని సైతం గాంధీ భవన్కు వచ్చేలా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వైసీపీకి ‘లోకల్’ షాక్..భారీ నష్టం తప్పదా?
ఏపీలో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు ఉన్న విషయంలో వాస్తవం ఉందనే చెప్పాలి..పలు నియోజకవర్గాల్లో ఇప్పటికే ఆధిపత్య పోరు బయటపడింది. బహిరంగంగానే పోరు జరిగే నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. ఈ పోరుకు చెక్ పెట్టడానికి ఎక్కడకక్కడ వైసీపీ అధిష్టానం కూడా ప్రయత్నిస్తుంది. ఎన్నికల నాటికి ఈ పోరు అలాగే ఉంటే వైసీపీకి చాలా ఇబ్బందయ్యే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
లోకేష్ ‘తొలి అడుగు’..సక్సెస్ అయినట్లేనా!
ఎట్టకేలకు రాజకీయాల్లో నారా లోకేష్ తొలి అడుగు వేశారని చెప్పవచ్చు. ఇంతకాలం లోకేష్ రాజకీయం వేరు..ఇకపై రాజకీయం వేరు. పాదయాత్రతో లోకేష్ తొలి అడుగు వేశారు. మరి ఈ తొలి అడుగు సక్సెస్ అయిందా? అనే అంశాన్ని ఒక్కసారి చూస్తే..పలు ఆంక్షలు మధ్య లోకేష్ కుప్పం నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. రాష్ట్రం నలుమూలల నుంచి...
About Me
Latest News
రాజకీయాలకు గుడ్ బై చెబుతా – కోటం రెడ్డి సంచలన ప్రకటన
రాజకీయాలకు గుడ్ బై చెబుతానని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన ప్రకటన చేశాడు. వైసిపి అధిష్టానం కొత్త డ్రామాకు తెరలేపిందని ఫైర్ అయ్యారు. నా...
Telangana - తెలంగాణ
గవర్నర్ విషయంలో..కోర్టు.. కేసీఆర్ కు తగిన బుద్ది చెప్పింది – విజయశాంతి
గవర్నర్ విషయంలో..కోర్టు.. కేసీఆర్ కు తగిన బుద్ది చెప్పిందని విమర్శలు చేశారు విజయ శాంతి. రాజ్యాంగం పట్ల, చట్టపరమైన విధుల పట్ల మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఏపాటి గౌరవం ఉందో......
వార్తలు
సుజీత్ ఓజీ మూవీ సెట్స్ లో పవన్ ధరించిన వాచ్ ధర ఎంత అంటే..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా సినిమాలు చేస్తూనే మరొకవైపు రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు. ఇదిలా ఉండగా వరుస సినిమాలు ప్రకటిస్తూ.. మరింత పాపులారిటీ దక్కించుకుంటున్నారు పవన్ కళ్యాణ్.. తాజాగా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఆకాశంలో అద్భుతం.. మరో రెండ్రోజుల్లో చూడొచ్చు..
మరో రెండు రోజుల్లో ఆకాశంలో అద్భుతం ఆవిష్కతం కానుంది. వేల సంవత్సరాల కిందట కనిపించిన తోక చుక్క తిరిగి ఆకాశంలో కనువిందు చేయనుంది. గ్రీన్ కొమెట్గా పిలిచే ఆ తోక చుక్కను ఫిబ్రవరి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అమరరాజా బ్యాటరీ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం..250 మంది కార్మికులు !
ఏపీలో అమర రాజా బ్యాటరీ పరిశ్రమకు బిగ్ షాక్ తగిలింది. చిత్తూరు జిల్లాలోని యాదమర్రి మండలం మోర్ధానపల్లెలోని అమర రాజా బ్యాటరీ పరిశ్రమలో సోమ వారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు...