ముచ్చట
కోవిడ్ నెగెటివ్ వచ్చినా లైట్ తీసుకోకూడదు.. ఎందుకంటే..?
ప్రసాద్ ఒక కంపెనీలో ఉద్యోగి. నిత్యం ఆఫీసుకు వెళ్లడం, పనిచేయడం, ఇంటికి రావడం ఇదీ అతని పని. కానీ ఒక రోజు ఎందుకో కోవిడ్ లక్షణాలు అనిపించి టెస్ట్ చేయించాడు. పాజిటివ్ అని తేలింది. దీంతో షాక్కు గురయ్యాడు. వెంటనే హోం ఐసొలేషన్లో ఉండి చికిత్స తీసుకోవడం మొదలు పెట్టాడు. అయితే ముందుగా ర్యాపిడ్...
టెక్నాలజీ
బ్రాడ్బ్యాండ్ స్పీడ్ కనీసం 2 ఎంబీపీఎస్ ఉండాల్సిందే.. ట్రాయ్ ఏమంటుంది ?
ప్రపంచ వ్యాప్తంగా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే భారత్లో బ్రాడ్ బ్రాండ్ స్పీడ్ చాలా తక్కువగానే ఉంది. నగరాలు, అభివృద్ధి చెందిన పట్టణాలు కాకుండా మారుమూల ప్రాంతాలు, ఇతర పట్టణాల్లో బ్రాడ్ బ్యాండ్ జనాలకు అందడం లేదు. దీంతో అనేక చోట్ల మొబైల్ ఇంటర్నెట్ దిక్కు అవుతోంది. అయితే దేశంలో ఎక్కడైనా సరే...
Telangana - తెలంగాణ
జీహెచ్ఎంసీ ఎన్నికలు.. కోవిడ్ కారణంగా అధికారులకు పెద్ద సవాల్..!
జీహెచ్ఎంసీ ఎన్నికలకు నగారా మోగింది. డిసెంబర్ 1న పోలింగ్ జరగనుంది. అందుకుగాను రాజకీయ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో తెరాస ఒక అడుగు ముందే ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే సిట్టింగ్లకు దాదాపుగా అన్ని స్థానాలను తెరాస ఖరారు చేసినట్లు తెలిసింది. కేవలం కొన్ని కొత్త ముఖాలు మాత్రమే ఈసారి తెరాసలో కనిపించనున్నాయి. అయితే జీహెచ్ఎంసీ...
ముచ్చట
ఈపీఎఫ్వో వేజ్ సబ్సిడీతో 10 లక్షల కొత్త ఉద్యోగాలు..!
కరోనా నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఆత్మనిర్భర భారత్ రోజ్గార్ యోజన (ఏబీఆర్వై) పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మార్చి 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీల మధ్య జాబ్లను కోల్పోయి, తిరిగి అక్టోబర్ 1 ఆ తరువాత ఉద్యోగాల్లో చేరేవారు, కొత్త వారికి ఈపీఎఫ్వో సబ్సిడీ...
ముచ్చట
పెరుగుతున్న జాబ్ ఫ్రాడ్ కేసులు.. ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి రూ.లక్షల్లో వసూలు..
ప్రదీప్ ఒక కంపెనీలో ఉద్యోగి. కరోనా కారణంగా నష్టాలు వచ్చాయని చెప్పి అతన్ని ఉద్యోగం నుంచి తీసేశారు. దీంతో అతను ఉద్యోగాల వేటలో పడ్డాడు. పలు జాబ్ పోర్టల్స్లో రెజ్యూమ్లను అప్లోడ్ చేశాడు. ఒక రోజు ఒక వ్యక్తి నుంచి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కాల్ వచ్చింది. నమ్మి రూ.5 లక్షలు ఇచ్చాడు. తరువాత...
ముచ్చట
చైనాకు దీపావళి సెగ.. రూ.40వేల కోట్లు నష్టం..!
చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో కేవలం మేడిన్ ఇండియా వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ది కన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (కెయిట్) కూడా ఇదే విషయమై గతంలో సూచనలు చేసింది. అయితే భారతీయులు ఆ విషయాలను తూచా తప్పకుండా...
ముచ్చట
ఉల్లి ధరలు అంతలా పెరిగిపోతుండడానికి కారణాలేమిటి ?
పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఉల్లిపాయల ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఉల్లిపాయల ధరలు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగాయి. కిలో ఉల్లిపాయల ధర రూ.20 నుంచి అమాంతం రూ.80కి చేరి ఇప్పుడు కొన్ని చోట్ల ఏకంగా రూ.100 పలుకుతోంది. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో అయితే ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే ఉల్లిపాయల...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
బాబు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్…!
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బలోపేతం దిశగా అడుగులు వేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నడు లేని విధంగా వెనుకబడిన వర్గాలకు పెద్ద ఎత్తున పదవులను తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రకటన చేసింది. జాతీయ స్థాయి పదవులకు ఎస్సీ ఎస్టీ నేతలను ఎంపిక చేసింది. తెలంగాణా నుంచి ఏపీ నుంచి కూడా ఈ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఆ రెండు పదవులకు బాబుకి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తున్నాయా…?
ఏపీలో చంద్రబాబు నాయుడు పార్టీని కాపాడుకోవడమే కాదు, బ్రతికించుకోవడంలో కూడా చాలా బిజీగా ఉన్నారు. కాని ఆయనకు ఆయన నిర్ణయాలే ప్రధానంగా ఇబ్బందిగా మారాయి అనేది విశ్లేషకులు అనే మాట. అసలు ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు...? ఆయనను అవి ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాయి...? రెండు పదవులు బాబుని బాగా ఇబ్బంది పెడుతున్నాయి....
ముచ్చట
సుశాంత్ ఏ కాదు…. ‘అతని కేసు’ కూడా ఆత్మహత్య చేసుకుంది…!
బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం వ్యవహారంలో జరుగుతున్నవన్నీ కూడా ఇప్పుడు దేశ ప్రజలను విస్మయానికి గురి చేస్తున్నాయి. మీడియా కూడా దేశంలో ఏ సమస్యలు లేనట్లు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తో పాటుగా ఇప్పుడు కొత్తగా వచ్చిన డ్రగ్స్ కేసు ని హైలెట్ చేస్తూ వస్తోంది. డ్రగ్స్ కేసులో రియా...
Latest News
చిదంబర నటరాజ స్వామిని చూసి తరిద్దాం!
చిదంబర నటరాజ స్వామి ఆలయం తమిళనాడులో కడలూరు జిల్లాలో ఉంది.శివ,వైష్ణవులను ఒకే దేవాలయంలో పూజించే ఒకే ఒక్క కట్టడం. ఇది పురాతన ద్రావిడ శైలిలో నిర్మించిన...