ఏపీలో దారుణం..జనాల మధ్యే మహిళ బట్టలు విప్పి కామాంధుడు దారుణం !

-

మహిళలపై అఘాయిత్యాలు ఎక్కడా తగ్గడం లేదు. ప్రతి రోజూ.. మహిళలపై కామాంధుల దాడులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన నియమ నిబంధనాలు తెచ్చినా ఫలితం లేకుండా పోతుంది. తాజాగా ఏపీలోని నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా సంగం మండలానికి చెందిన ఓ మహిళను రేప్‌ చేశాడు కామాంధుడు.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. సంగం మండలానికి చెందిన ఓ వివాహిత ప్రతి రోజూ… పశువులు మేపేందుకు.. ఊరి చివరికి వెళ్లేది. ఇందులో భాగంగానే ఆదివారం నాడు.. పశువులను మేపేందుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో.. ఓ తాగు బోతు అక్కడికి వచ్చాడు. తన కోరిక తీర్చ మని.. ఓ వివాహితను కోరాడు.

అంతేకాదు.. ఆ తాగుబోతును తోసిసి.. అక్కడి నుంచి వెళ్లి పోయింది. అయినప్పటికీ.. తగ్గకుండా.. ఇతర పశువుల కాపర్లు ఉండగానే.. మహిళ బట్టలు విప్పి.. లైంగిక దాడి చేశాడు ఆ పోరంబోకు. అయితే.. ఇంత జరుగుతున్నా.. అక్కడ ఉన్న వారు స్పందించలేదు. ఇక దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news