ఏపీలో మనదే 30 ఏళ్లు అధికారం – సీఎం జగన్ సంచలన ప్రకటన

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే మరో 30 ఏళ్ళు వైసిపిదే అధికారం అని పేర్కొన్నారు సీఎం జగన్. నిన్న వైసిపి కార్యకర్తలతో అలాగే నాయకులతో సీఎం జగన్‌ సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ, ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే మరో 30 ఏళ్ళు వైసిపిదే అధికారం అని పేర్కొన్నారు సీఎం జగన్. . గతంలో చంద్రబాబు కేవలం బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటే ప్రస్తుతం మనం మాత్రం బీసీల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేస్తున్నామన్నారు. ప్రజల్లోకి వెళ్లి… వైసీపీ పథకాలను ప్రచారం చేయాలని.. మనం ఈజీగా బయట పడతామని పేర్కొన్నారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news