BREAKING : నేడు హైదరాబాద్‌కు ఏపీ సీఎం జగన్..కారణమిదే

-

ఇవాళ హైదరాబాద్‌ కు రానున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్‌ రెడ్డి. ఇవాళ ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరనున్న సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.. పదకొండున్నరకు హైటెక్స్ కు చేరుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్.

బనగా నపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడి వివాహ వేడుకకు హాజరు కానున్నారు సీఎం జగన్ మోహన్‌ రెడ్డి. ఈ నేపథ్యంలోనే.. ఇవాళ ఇవాళ హైదరాబాద్‌ కు రానున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్‌ రెడ్డి. ఇక ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట 15 నిమిషాలకు తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news