ఏపీ ప్రజలకు శుభవార్త..జాతీయ జెండాలపై పెమ్మసాని కీలక ప్రకటన

-

ఏపీ ప్రజలకు శుభవార్త..జాతీయ జెండాలపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక ప్రకటన చేశారు. ఆజాదీ కా అమృతమహోత్సవ వేడుకల్లో భాగంగా గుంటూరు లో హర్ గర్ క తిరంగ కార్యక్రమo ను ప్రారంభించారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ… ఆగస్ట్‌ 15న దేశంలో ప్రతి భారతీయుడు జెండా ఎగురవేయాలన్నారు.

Good news for the people of AP Pemma Sanis key announcement on national flags

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుకు సంఘీభావంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ప్రతి పోస్ట్ ఆఫీసులోను మువ్వన్నెల జెండాలను తక్కువ ధరకు అందుబాటు లో ఉంచామని ప్రకటించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. సోషల్ మీడియాలో సైతం మువ్వన్నెల జెండా పెట్టాలని, ఇళ్లపై కూడా జాతీయ జెండాలు ఎగురవేయలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపు నిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version