విజయవాడలో బీభత్సం..కొండచ‌రియ‌లు విరిగిప‌డి… ఒక‌రి మృతి!

-

Landslides in Bejwada died: విజయవాడలో మళ్లీ దారుణం జరిగింది. బెజవాడలో కొండచరియలు పడి ఒకరి మృతి చెందారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. విజయవాడ పరిధి మాచవరం దగ్గర SRR కాలేజ్ ఎదురుగా ఉన్న కొండ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కొండచరియలు పడి ఒకరి మృతి చెందారు. ఇజ్జాడ రాము (55) అనే వ్యక్తి కొండచరియలు పడి మృతి చెందారు.

Landslides in Bejwada

ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. అటు గాయపడిన వారిని ఆసుపత్రి తరలించారు. ఇక ఈ సంఘటన స్థలానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్….. అందరినీ అప్రమత్తం చేశారు. అటు సహాయక చర్యలు చేపట్టారు మాచవరం పోలీసులు, నగర పాలక సంస్థ యంత్రాంగం. క్షతగాత్రులు దేవినేని నగర్ కి చెందిన దినసరి కూలీలుగా గుర్తించారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version