దువ్వాడ శ్రీనివాస్‌, మాధురికి నోటీసులు జారీ…!

-

శ్రీకాకుళం టెక్కలి వైసీపీ మాజీ నేత, ఎమెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురికి ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ మాజీ నేత, ఎమెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురికి మరికాసేపట్లో నొటీసులు‌ ఇవ్వనున్నారు తిరుమల పొలీసులు. టీటీడీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో మాధురి, దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదు అయింది.

Notices issued to Duvwada Srinivas, Madhuri

పవిత్రమైన తిరు మాడ వీధుల్లో పబ్లిక్ న్యూసెన్స్ చేస్తూ రీల్స్ చేశారని వైసీపీ మాజీ నేత, ఎమెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురికపై ఆరోపణ వచ్చాయి. దీంతో BNS 292,296, 300 సెక్షన్ 66 -200-2008 కింద వైసీపీ మాజీ నేత, ఎమెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురిపై కేసు నమోదు అయింది. నిన్ననే టెక్కలి చేరుకున్న తిరుమల పొలీసులు…వైసీపీ మాజీ నేత, ఎమెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురికి మరికాసేపట్లో నొటీసులు‌ ఇవ్వనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version