పరారీలో మాజీ మంత్రి జోగి రమేష్..?

-

పరారీలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ లో మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నట్లు ఏపీ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ తరుణంలోనే… జోగి రమేష్ ఆయన అనుచరుల కోసం హైదరాబాద్ కు ప్రత్యేక బృందాలు వెళ్లినట్లు సమాచారం అందుతోంది.

There are reports that YCP leader and former minister Jogi Ramesh is absconding

సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితుడిగా ఉన్నారు వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ హైకోర్టు డిస్మిస్ చేయటానికి ఒకరోజు ముందు నుంచే అజ్ఞాతంలోకి వెళ్లారట వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్. ఇక హైదరాబాద్ లో మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నట్లు ఏపీ పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది ఇలా ఉండగా, కాగా తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ నాయకుడు నందిగం సురేష్ ను అరెస్ట్ చేశారు పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version